Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌గ‌న్ లోట‌స్ పాండ్ భ‌వ‌నాన్ని అటాచ్ చేసిన ఈడీ!

హైద‌రాబాద్: హైద‌ర‌బాదులో జ‌గ‌న్ మోహన్ రెడ్డి నివ‌సిస్తున్న లోట‌స్ పాండ్ భ‌వ‌నాన్ని ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ అటాచ్ చేసింది. జ‌గన్‌ కేసులో ఈడీ రూ.749 కోట్ల ఆస్తుల తాత్కాలిక జప్తు చేసింది. బంజారాహిల్స్‌లోని లోటస్‌పాండ్‌ భవనాన్ని అటాచ్‌ చేసినట్లు ఈడ

Webdunia
బుధవారం, 29 జూన్ 2016 (20:23 IST)
హైద‌రాబాద్:  హైద‌ర‌బాదులో జ‌గ‌న్ మోహన్ రెడ్డి నివ‌సిస్తున్న లోట‌స్ పాండ్ భ‌వ‌నాన్ని ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ అటాచ్ చేసింది. జ‌గన్‌ కేసులో ఈడీ రూ.749 కోట్ల ఆస్తుల తాత్కాలిక జప్తు చేసింది. బంజారాహిల్స్‌లోని లోటస్‌పాండ్‌ భవనాన్ని అటాచ్‌ చేసినట్లు ఈడీ ప్ర‌క‌టించింది. 
 
బంజారాహిల్స్‌లోని సాక్షి టవర్స్‌ను కూడా అటాచ్ చేశామ‌ని, బెంగళూరులోని ఖరీదైన మంత్రి కామర్స్‌ వాణిజ్య సముదాయాన్ని కూడా ఇందులో క‌లిపామ‌ని తెలిపారు. ఇంతేకాక పలు కంపెనీల్లో జగన్‌, భారతి షేర్లను అటాచ్‌ చేసినట్లు స‌మాచారం. భారతి సిమెంట్స్‌ ఛార్జిషీటు ఆధారంగా దర్యాప్తు జరిపిన ఈడీ, ఆ కంపెనీకి రూ.152 కోట్ల సున్నపు రాయి నిక్షేపాలు అక్రమంగా కేటాయించినట్లు నిర్ధారించింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆకాష్ జగన్నాథ్ యాక్షన్ సినిమా తల్వార్ లో నటుడిగా పూరి జగన్నాథ్

శబ్ధం హారర్ జానర్ తర్వాత మయసభ, మరకతమణి 2 చేస్తున్నాను : హీరో ఆది పినిశెట్టి

Shiva Rajkumar: క్యాన్సర్‌ నుంచి కోలుకున్న శివన్న.. చెర్రీ సినిమా షూటింగ్‌లో పాల్గొంటా..

తెలుగులో దినేష్ విజన్ నిర్మించిన విక్కీ కౌశల్ ఛావా విడుదల

భూమిక ముఖ్య పాత్ర‌లో గుణ శేఖర్ యుఫోరియా షూట్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

మహిళలు అల్లంతో కూడిన మజ్జిగ తాగితే.. నడుము చుట్టూ ఉన్న కొవ్వు?

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments