Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ - తెలంగాణాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

Webdunia
గురువారం, 9 ఫిబ్రవరి 2023 (13:50 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 15 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. వీటిలో త్వరలో ఖాళీ కాబోతున్న ఆరు స్థానాలతో పాటు ఇప్పటికే ఖాళీ అయిన 9 స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాలకు ఈ నెల 16వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. 
 
నామినేషన్ల దాఖలకు ఫిబ్రవరి 23వ తేదీని ఆఖరు గడువుగా ప్రకటించింది. నామినేషన్ల పరిశీలనకు ఫిబ్రవరి 24వ తేదీ వకు గుడువుగా నిర్ణయించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నె 27వ తేదీన డెడ్‌లైన్‌గా నిర్ణయించారు. మార్చి 13వ తేదీన ఈ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఏపీలో మొత్తం 8 స్థానిక సంస్థలు, మూడు పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. 
 
కాగా, ఏపీలో ఎమ్మెల్సీలు యండవల్లి శ్రీనివాసులు రెడ్డి, వెన్నపూస గోపాలరెడ్డి, దాన్, విఠపు బాలసుబ్రహ్మణ్యం, కత్తి నరసింహారెడ్డిల పదవీ కాలం ముగిసింది. అలాగే, తెలంగాణాలో కాతేపల్లి జనార్ధన్ రెడ్డి పదవీ కాలం కూడా ముగిసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

Chiranjeevi: చిరంజీవితో విశ్వంభర లో సత్యలోకం చూపిస్తున్న వసిష్ఠ

Gautham Tinnanuri: దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైలమాలో వున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments