Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులు.. తిరుపతిలో గదులు పొందడం సులువు.. ఎలా?

Webdunia
మంగళవారం, 8 డిశెంబరు 2020 (17:18 IST)
తిరుమల శ్రీవారి దర్సనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాల్లోని గదులను డిసెంబర్ 15వ తేదీ నుంచి భక్తులకు కేటాయిస్తారు. ఈ సముదాయాల్లోని గదులు ఆన్‌లైన్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. 
 
ఇందు కోసం డిసెంబర్ 10వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో గదులను బుక్ చేసుకునే సౌకర్యం కల్పించారు. డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.తిరుపతి బాలాజీ.ఎపి,  జిఓవి.ఇన్ వెబ్ సైట్ ద్వారా భక్తులు గదులను బుక్ చేసుకోవచ్చునని టిటిడి తెలిపింది. 
 
కోవిడ్-19 నేపథ్యంలో శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాలను కొంతకాలం పాటు క్వారంటైన్ కేంద్రాలుగా వినియోగించారు. కేసులు తగ్గడంతో క్వారంటైన్ కేంద్రాలను ఎత్తేశారు. గదులను దశలవారీగా పూర్తిగా శానిటైజ్ చేసి భక్తులకు కేటాయించేందుకు సిద్ధం చేసింది టిటిడి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ ఆంటోనీ భద్రకాళి నుంచి లవ్ సాంగ్ మారెనా రిలీజ్

Anupama Parameswaran: ఆ సమస్యకి నా దగ్గర ఆన్సర్ లేదు : అనుపమ పరమేశ్వరన్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర రిలీజ్ లో పెద్ద ట్విస్ట్

Gemini Suresh : జెమిని సురేష్ ముఖ్యపాత్రలో ఆత్మ కథ చిత్ర ప్రారంభం

రజనీకాంత్‌కు వీరాభిమానిని - అలా చేయడం ఇబ్బందిగా లేదు : అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments