Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులు.. తిరుపతిలో గదులు పొందడం సులువు.. ఎలా?

Webdunia
మంగళవారం, 8 డిశెంబరు 2020 (17:18 IST)
తిరుమల శ్రీవారి దర్సనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాల్లోని గదులను డిసెంబర్ 15వ తేదీ నుంచి భక్తులకు కేటాయిస్తారు. ఈ సముదాయాల్లోని గదులు ఆన్‌లైన్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. 
 
ఇందు కోసం డిసెంబర్ 10వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో గదులను బుక్ చేసుకునే సౌకర్యం కల్పించారు. డబ్ల్యు.డబ్ల్యు.డబ్ల్యు.తిరుపతి బాలాజీ.ఎపి,  జిఓవి.ఇన్ వెబ్ సైట్ ద్వారా భక్తులు గదులను బుక్ చేసుకోవచ్చునని టిటిడి తెలిపింది. 
 
కోవిడ్-19 నేపథ్యంలో శ్రీనివాసం, మాధవం వసతి సముదాయాలను కొంతకాలం పాటు క్వారంటైన్ కేంద్రాలుగా వినియోగించారు. కేసులు తగ్గడంతో క్వారంటైన్ కేంద్రాలను ఎత్తేశారు. గదులను దశలవారీగా పూర్తిగా శానిటైజ్ చేసి భక్తులకు కేటాయించేందుకు సిద్ధం చేసింది టిటిడి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments