Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో భూప్రకంపనలు - భూకంప లేఖినిపై 3.6

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (11:16 IST)
పవిత్ర పుణ్యక్షేత్రమై తిరుపతిలో భూకప్రకంపనలు సం1భవించాయి. ఆదివారం తెల్లవారుజామున 1.10 గంటల సమయంలో తిరుపతికి సమీపంలో భూకంపం సభవించినట్టు జాతీయ భూకంప కేంద్రం (నేషనల్ సెంటర్ ఫర్ సిస్కోలజీ) వెల్లడించింది. 
 
దీని తీవ్రత భూకంప లేఖినిపై 3.6గా నమోదైంది. ఈ భూకంప కేంద్రాన్ని తిరుపతికి ఈశాన్య దిశలో 85 కిలోమీటర్ల దూరంలో, భూ అంతర్భాగంలో 20 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్టు ఎన్.సి.ఎస్ అధికారులు వెల్లడించారు. 
 
ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో అర్థరాత్రి పూట భూమి ఒక్కసారిగా కంపించడంతో భయంతో ఉలికిపాటుకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఈ భూ ప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments