Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో భూప్రకంపనలు - భూకంప లేఖినిపై 3.6

Webdunia
ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (11:16 IST)
పవిత్ర పుణ్యక్షేత్రమై తిరుపతిలో భూకప్రకంపనలు సం1భవించాయి. ఆదివారం తెల్లవారుజామున 1.10 గంటల సమయంలో తిరుపతికి సమీపంలో భూకంపం సభవించినట్టు జాతీయ భూకంప కేంద్రం (నేషనల్ సెంటర్ ఫర్ సిస్కోలజీ) వెల్లడించింది. 
 
దీని తీవ్రత భూకంప లేఖినిపై 3.6గా నమోదైంది. ఈ భూకంప కేంద్రాన్ని తిరుపతికి ఈశాన్య దిశలో 85 కిలోమీటర్ల దూరంలో, భూ అంతర్భాగంలో 20 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్టు ఎన్.సి.ఎస్ అధికారులు వెల్లడించారు. 
 
ప్రజలంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో అర్థరాత్రి పూట భూమి ఒక్కసారిగా కంపించడంతో భయంతో ఉలికిపాటుకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఈ భూ ప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించలేదు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments