Webdunia - Bharat's app for daily news and videos

Install App

పులిచింతల ప్రాజెక్టు సమీపంలో భూకంపం .. కొన్ని సెకన్లపాటు ప్రకంపనలు

Webdunia
ఆదివారం, 19 ఫిబ్రవరి 2023 (10:11 IST)
ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడులో ఉన్న పులిచింతల ప్రాజెక్టు సమయంలో ఆదివారం ఉదయం భూప్రకంపనలు కనిపించాయి. ఈ ప్రాంతంలో ఆదివారం ఉదయం 7.26 గంటల సమయంలో కొన్ని సెకన్ల పాటు ఈ ప్రకంపనలు కనిపించాయి. ముఖ్యంగా, అచ్చంపేట మండలం మాదిరిపాడు, చల్లగరిక, గింజపల్లి తదితర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కనిపించింది. దీంతో పులిచింత ప్రాజెక్టు సమీప గ్రామాల ప్రజలు భయంతో వణికిపోయారు. 
 
మళ్లీ భూప్రకంపనలు వస్తాయేమోనన్న భయంతో వారు ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడుతూ రోడ్డుపైనే కూర్చొనివున్నారు. అయితే, అది స్వల్ప భూకంపమేనని, భయపడాల్సిన పనిలేదని నిపుణులు చెబుతున్నారు. అదేసమయంలో ఈ భూప్రకంపనలపై సమాచారం అందుకున్న అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియాకు కష్టాలు- ఐదు గంటల పాటు ఈడీ విచారణ.. ఎందుకు? (video)

రాధికా ఆప్టే బేబీ బంప్ ఫోటోలు వైరల్

80 కిలోలు ఎత్తిన రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెముకకు గాయం

ఆకాశంలో పొట్టేల్ ప్రమోషన్.. పాంప్లేట్లు పంచారు.. (video)

కాగింతపై రాసిచ్చిన దాన్ని తెరపై నటిగా ఆవిష్కరించా : నటి నిత్యామీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments