Webdunia - Bharat's app for daily news and videos

Install App

జేఎన్‌టీయూలో ఈసెట్ ఫలితాలు విడుదల... బాలికలదే పైచేయి..

Webdunia
శుక్రవారం, 22 మే 2015 (13:38 IST)
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది విడుదలైన అన్ని రకాల విద్యా సంబంధిత ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. తాజాగా జేఎన్టీయూలో ఈసెట్ ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ విజయ్ ప్రకాశ్ శుక్రవారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 91.7 శాతం ఉత్తీర్ణత సాధించారు. అదేవిధంగా ఈసెట్ ఫలితాల్లో కూడా బాలికలే పైచేయి సాధించినట్టు ఆయన తెలిపారు. 
 
ఈ సందర్భంగా విజయ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. ఈసెట్ అర్హత పొందిన విద్యార్థులు ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంతో నేరుగా చేరవచ్చని తెలిపారు. జూన్ 12 నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్టుగాను, ఆ తర్వాతనే ఈసెట్ ఆడ్మిషన్లు ఉంటాయని ఆయన వివరించారు. అందుకు సంబంధించిన ర్యాంకు కార్డులను మే నెల 25 నుంచి ఇంటర్‌నెట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని విజయ్ ప్రకాశ్ వెల్లడించారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments