Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చేనెల 7 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (07:12 IST)
వచ్చేనెల 7 నుంచి 15వ తేదీ వరకు కొవిడ్‌ నిబంధనల నడుమ బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈసారి ఉత్సవాల్లో దుర్గమ్మ దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి కుంకుమతో పాటు అమ్మవారి ప్రతిమ ఉన్న డాలర్‌ అందజేయాలని నిర్ణయించినట్టు దుర్గగుడి పాలకమండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు తెలిపారు.

క్యూలైన్లు, తాగునీటి సరఫరా, ఘాట్లలో జల్లుస్నానాలు, తాత్కాలిక మరుగుదొడ్లు తదితర పనులకు సుమారు రూ.2కోట్లతో అంచనాలకు పాలక మండలి ఆమోదం తెలిపింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments