Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చేనెల 7 నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రులు

Webdunia
గురువారం, 9 సెప్టెంబరు 2021 (07:12 IST)
వచ్చేనెల 7 నుంచి 15వ తేదీ వరకు కొవిడ్‌ నిబంధనల నడుమ బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈసారి ఉత్సవాల్లో దుర్గమ్మ దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి కుంకుమతో పాటు అమ్మవారి ప్రతిమ ఉన్న డాలర్‌ అందజేయాలని నిర్ణయించినట్టు దుర్గగుడి పాలకమండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు తెలిపారు.

క్యూలైన్లు, తాగునీటి సరఫరా, ఘాట్లలో జల్లుస్నానాలు, తాత్కాలిక మరుగుదొడ్లు తదితర పనులకు సుమారు రూ.2కోట్లతో అంచనాలకు పాలక మండలి ఆమోదం తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments