Webdunia - Bharat's app for daily news and videos

Install App

2015 మే 9,10,11 తేదీల్లో డీఎస్సీ పరీక్షలు: మంత్రి గంటా ప్రకటన

Webdunia
శుక్రవారం, 21 నవంబరు 2014 (11:51 IST)
2015 మే 9,10,11 తేదీల్లో డీఎస్సీ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకోసం డీఎస్సీ-2014 నోటిఫికేషన్‌ షెడ్యూలుని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. 
 
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేయనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాస్‌రావు ప్రకటించారు. మొత్తం 9,061 పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదలవుతుందన్నారు. 
 
స్కూల్‌ అసిస్టెంట్‌ 1,849 పోస్టులు, ఎస్‌జీటీ 6,244 పోస్టులు, లాంగ్వేజ్‌ పండిట్‌ 812 పోస్టులు, పీఈటీ 156 పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేయనునన్నట్లు చెప్పారు.
 
గురువారం ఏపీ సచివాలయంలో మంత్రి గంటా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. ప్రతీ సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments