Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై నుండి మచిలీపట్నంకు ప్రతి రోజు తాగు నీరు: మంత్రి పేర్ని నాని

Webdunia
శనివారం, 9 మే 2020 (19:42 IST)
జూలై నెలనుండి మచిలీపట్నం పుర ప్రజలకు ఇప్పటివలే రోజు విడిచి రోజు కాకుండా ప్రతిరోజూ స్వచ్ఛమైన మంచినీరు అందిస్తామని రవాణా, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని)తెలిపారు.

ఇక నుంచి మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఆధునిక సాంకేతిక  పరిజ్ఞానంతో స్వచ్ఛమైన తాగునీరు పంపిణీ కానుందని ఆయన అన్నారు.

స్థానిక రాజుపేట కేశవరావు తోట ప్రాంతం లో నూతనంగా నిర్మించిన రాపిడ్ సాండ్ ఫిల్టర్స్ సముదాయాన్ని మంత్రి నిరాడంబరంగా ప్రారంభించారు.

ఈ విధానంతో పట్టణ ప్రజలకు సమృద్ధిగా పరిశుభ్రమైన తాగునీరు సరఫరా కానుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర పాలకసంస్థ కమీషనర్ శివరామకృష్ణ, ఎంఇ త్రినాధ్ రావు, డీఇ, ఏఇ లు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments