Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై నుండి మచిలీపట్నంకు ప్రతి రోజు తాగు నీరు: మంత్రి పేర్ని నాని

Webdunia
శనివారం, 9 మే 2020 (19:42 IST)
జూలై నెలనుండి మచిలీపట్నం పుర ప్రజలకు ఇప్పటివలే రోజు విడిచి రోజు కాకుండా ప్రతిరోజూ స్వచ్ఛమైన మంచినీరు అందిస్తామని రవాణా, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని)తెలిపారు.

ఇక నుంచి మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఆధునిక సాంకేతిక  పరిజ్ఞానంతో స్వచ్ఛమైన తాగునీరు పంపిణీ కానుందని ఆయన అన్నారు.

స్థానిక రాజుపేట కేశవరావు తోట ప్రాంతం లో నూతనంగా నిర్మించిన రాపిడ్ సాండ్ ఫిల్టర్స్ సముదాయాన్ని మంత్రి నిరాడంబరంగా ప్రారంభించారు.

ఈ విధానంతో పట్టణ ప్రజలకు సమృద్ధిగా పరిశుభ్రమైన తాగునీరు సరఫరా కానుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర పాలకసంస్థ కమీషనర్ శివరామకృష్ణ, ఎంఇ త్రినాధ్ రావు, డీఇ, ఏఇ లు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments