Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంటువ్యాధులపై పోరాటం.. వైఎస్ వివేకా కుమార్తెకు ఐడీఎస్ఏ ఫెలోషిప్

సెల్వి
సోమవారం, 13 మే 2024 (17:20 IST)
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతను ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ ఆఫ్ అమెరికా (ఐడీఎస్ఏ) ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫెలోషిప్‌కు ఎంపిక చేసింది. ఐడీఎస్ఏ ప్రెసిడెంట్ స్టీవెన్ కె. స్మిత్ ఈ ప్రకటన చేశారు. 
 
సునీత అంకితభావం, నైపుణ్యం, నాయకత్వం, రోగుల సంరక్షణ పట్ల నిబద్ధత తమ సంస్థకు అత్యంత ప్రయోజనకరంగా ఉన్నాయని ప్రశంసించారు. 
 
మానవాళిని గణనీయంగా ప్రభావితం చేసే అంటు వ్యాధులను ఎదుర్కోవడంలో, బాధిత రోగుల పట్ల సేవాభావంతో వ్యవహరించడం ద్వారా తన బాధ్యతలను పెంపొందించడంలో తన పాత్రను గుర్తించడంపై డాక్టర్ సునీత హర్షం వ్యక్తం చేశారు. 
 
సునీత సాధించిన విజయం పట్ల అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అంటు వ్యాధులపై సునీత అవిశ్రాంత పోరాటాన్ని కొనియాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments