Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యపై అనుమానంతో దారుణంగా నరికి చంపిన భర్త

చిత్తూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. భార్యపై గత కొన్ని నెలలుగా అనుమానం పెట్టుకున్న భర్త ఒక్కసారిగా భార్యపై దాడి చేసి దారుణంగా కొట్టి చంపేశాడు. మదనపల్లి మండలం నక్కలదిన్నెలో పద్మావతి, వెంకటరమణ నాయక్‌లు నివాసముంటున్నారు. వెంకరమణ నాయక్‌ స్థానికంగా ఆటో

Webdunia
మంగళవారం, 3 మే 2016 (16:14 IST)
చిత్తూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. భార్యపై గత కొన్ని నెలలుగా అనుమానం పెట్టుకున్న భర్త ఒక్కసారిగా భార్యపై దాడి చేసి దారుణంగా కొట్టి చంపేశాడు. మదనపల్లి మండలం నక్కలదిన్నెలో పద్మావతి, వెంకటరమణ నాయక్‌లు నివాసముంటున్నారు. వెంకరమణ నాయక్‌ స్థానికంగా ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. 
 
గత కొన్ని నెలలుగా పద్మావతిపై అనుమానంతో ఉన్నాడు వెంకరమణ. దీంతో మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో పద్మావతి ఇంటి ఆవరణలో నిద్రిపోతుండగా ఆమెపై దాడికి దిగాడు. ఇటుకరాయితో తలపై గట్టిగా కొట్టి చంపేసి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమివ్వగా అప్పటికే పద్మావతి మృతి చెందింది. నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments