రాజీనామాకు వెనుకాడను : వైసీపీ మంత్రి అజాంపాషా

Webdunia
శనివారం, 15 ఫిబ్రవరి 2020 (21:05 IST)
వైసీపీ ఎన్డీఏలో చేరే అవకాశముందన్న ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఏపీ మంత్రి అంజాద్‌ బాషా సంచలన వ్యాఖ్యలు చేశారు.

శనివారం కడపలో ఆయన విూడియాతో మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా ఎంతవరకైనా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

”నాకు పదవులు కాదు..నియోజకవర్గ ప్రజలే ముఖ్యం. ఎన్‌ఆర్‌సీపై కేంద్రం ముందుకెళ్తే రాజీనామాకైనా సిద్ధం. ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడానికి సీఎంను ఒప్పిస్తా.

ఎన్డీయేలో చేరుతామని అసత్య ప్రచారం చేస్తున్నారు. మా ప్రభుత్వం ఎన్డీయేలో చేరే ప్రసక్తే లేదు. 151 సీట్లు గెలిచాం.. ఎందుకు ఎన్డీయేలో కలుస్తాం.

బీజేపీతో భవిష్యత్తులో కూడా కలిసే ప్రసక్తే లేదు. బీసీలు, మైనారిటీల కోసం పనిచేస్తున్న లౌకిక పార్టీ మాది” అని అంజాద్‌ బాషా అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments