Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగుదేశం పార్టీలో చేరనున్న డొక్కా మాణిక్య వరప్రసాద్‌

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2015 (22:26 IST)
మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆయన ఇప్పటికే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఏపీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. 
 
మాణిక్య వరప్రసాద్‌ ఇటీవల వైకాపాలో చేరతారనే ప్రచారం జరిగింది. ఒక దశలో ఆయన నిర్ణయం తీసుకున్నారు. మారుతన్న పరిస్థితులను అనుసరించి ఆయన మనసు మార్చుకుని రాష్ట్రాభివృద్ధికి తెలుగుదేశం చేస్తున్న కృషికి ఆకర్షితులై తమ పార్టీలో చేరుతున్నారని నాయకులు తెలిపారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments