Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాడేపల్లి వైసిపి ఆఫీసుని అంత అర్జంటుగా ఎందుకు కూల్చివేశారో తెలుసా? (video)

ఐవీఆర్
ఆదివారం, 23 జూన్ 2024 (22:17 IST)
తాడేపల్లిలో వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఉన్నఫళంగా కూటమి ప్రభుత్వం కూల్చివేసిందంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. కానీ మంగళగిరి-తాడేపల్లి కార్పోరేషన్ ఈ నిర్మాణం అక్రమంగా చేస్తున్నారనీ, సంజాయిషీ ఇవ్వాలంటూ గత మే నెల నుంచి నోటీసుల రూపంలో ఇస్తూనే వుంది. ఐతే వాటిని పట్టించుకోని వైసిపి సర్కార్ కార్యాలయం నిర్మాణం చేపట్టింది. తమ నోటీసులకు సమాధానం ఇవ్వకుండా నిర్మాణం చేస్తుండటంతో భవనాలను నిర్మిస్తున్న స్థలం నీటిపారుదల శాఖకు చెందినదని పేర్కొంటూ సీఆర్‌డీఏ అధికారులు కూల్చివేసారు. 
 
తాడేపల్లిలోని సర్వే నంబర్ 202/ఏ1లోని ఆ భూమిని జగన్ మోహన్ రెడ్డి తన అధికార దుర్వినియోగం చేసి వైసీపీకి కట్టబెట్టారని టీడీపీ అంటోంది. ఆ రెండెకరాల్లో పార్టీ కార్యాలయాన్ని నిర్మించి పక్కనే ఉన్న 15 ఎకరాలను ఆక్రమించుకోవాలని జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రెండు ఎకరాలను స్వాధీనం చేసుకునేందుకు నీటిపారుదల శాఖ జగన్‌కు అనుమతి ఇవ్వలేదని సమాచారం.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం