Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త సంవత్సర వేడుకలొద్దు.. నన్ను కలవడానికి రావద్దు.. చింతకాయల అయ్యన్న

సెల్వి
మంగళవారం, 31 డిశెంబరు 2024 (11:48 IST)
Ayyanna Patrudu
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నూతన సంవత్సర వేడుకలకు ముందు కీలక ప్రకటన చేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి తనను ఎవరూ వ్యక్తిగతంగా కలవవద్దని అభ్యర్థించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాళిగా కేంద్ర ప్రభుత్వం ఏడు రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించింది.
 
ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరపు వేడుకలకు ఆతిథ్యం ఇవ్వడం లేదా అందులో పాల్గొనడం సరికాదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిర్ణయించారు. అంతేగాకుండా నూతన సంవత్సర శుభాకాంక్షల కోసం జనవరి 1న తనను వ్యక్తిగతంగా కలవడం శుభాకాంక్షలు తెలపడం మానుకోవాలని కోరారు. 
 
మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు భారత రత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. దేశాన్ని ప్రపంచంతో పోటీపడేలా చేసిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అంటూ కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ ప్రధాని మన్మోహన్‌తో తెలంగాణకు ఉన్న బంధం ఎప్పటికీ మరిచిపోలేనిదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

Rajeev Kanakala: రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ.. ఆరోగ్యం బాగోలేదు

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments