తుంగభద్ర పుష్కరాల్లో భక్తులకు అసౌకర్యం కలిగించొద్దు: సోము వీర్రాజు

Webdunia
శనివారం, 21 నవంబరు 2020 (06:37 IST)
తుంగభద్ర పుష్కరాల్లో అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక కుళాయి ద్వారా నీళ్లు చల్లుకోమని ప్రభుత్వం కోరడం విడ్డురంగా ఉందని భాజాపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆక్షేపించారు.
 
కనీసం నీటి కుళాయిలద్వారా స్నానాలకు అవకాశం కల్పించి ఆ నీటిని తిరిగి నదిలోకి వెళ్ళకుండా సానిటరీ అధికారులు చర్యలు తీసుకోవాలి. 
 
భక్తులకు అసౌకర్యం కలగకుండా సహకరించాలి. కోట్లాది రూపాయలు ప్రజాధనం వెచ్చించి ప్రభుత్వం పుష్కర ఏర్పాట్లు, సౌకర్యాల  విషయంలోకూడ ప్రజా ఆరోగ్యానికి హాని కలుగకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజల ఆరోగ్యంనకు 
హనికలగకుండా ప్రజలకు సహకరిచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
 
భక్తుల స్నానాల సమయంలో తీసుకోవలసిన జగర్తలు, ఆచరించాల్సిన  చర్యలవిషయంలో ప్రభుత్వ అధికారులుకు సహకరించి స్నానమాచరించాలని భక్తులను వీర్రాజు కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Neha Sharma: నేహా శర్మకు చెందిన రూ.1.26 కోట్ల విలువైన ఆస్తుల జప్తు

Roshan: ఛాంపియన్: షూటింగ్లో కొన్ని గాయాలు అయ్యాయి : రోషన్

Kokkoroko: రమేష్ వర్మ నిర్మాణ సంస్థ చిత్రం కొక్కోరొకో షూటింగ్ పూర్తి

మైథలాజికల్ రూరల్ డ్రామా కథ తో అవినాష్ తిరువీధుల .. వానర సినిమా

Sridevi Appalla: బ్యాండ్ మేళం... ఎవ్రీ బీట్ హేస్ ఎన్ ఎమోషన్ అంటోన్న శ్రీదేవి అపళ్ల‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కమలా పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

జిమ్‌లో అధిక బరువులు ఎత్తితే.. కంటి చూపుపోతుందా?

winter beauty tips, కలబందతో సౌందర్యం

గుంటూరులో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు

కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గేందుకు సాయపడే అలసందలు

తర్వాతి కథనం
Show comments