Webdunia - Bharat's app for daily news and videos

Install App

29న వైజాగ్‌కు రానున్న ప్రధాని మోడీ.. ముమ్మరంగా ఏర్పాట్లు

ఠాగూర్
సోమవారం, 25 నవంబరు 2024 (09:08 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్టణంలో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆయన ఈ నెల 29వ తేదీన వైజాగ్ సిటీకి వస్తున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేస్తారు. ఈ సందర్భంగా ఆయన వైజాగ్‌లో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇందులో టీడీపీ చీఫ్, సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌లు పాల్గొనే అవకాశం ఉంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో స్థానిక జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ ప్రసాద్ వెల్లడించారు. 29వ తేదీన సాయంత్రం 4.30 గంటలకు ఆంధ్రా వర్శిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో ప్రధాని మోడీ భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇతర ప్రాజెక్టులకు ఈ సభ నుంచి మోడీ శంకుస్థాపన చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments