Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సర్కార్ కొత్త ఎత్తు: ఏపీలో డిసెంబరు 25న ఇళ్ల స్థలాలు పంపిణీ

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (16:36 IST)
ఏపీలో పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలు మెప్పును పొందుతున్న వైస్ జగన్ ప్రస్తుతం మరో పథకాన్ని అమలు పరచనున్నారు. పేదప్రజలకు ఉచిత ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తానని తన హామీలో పేర్కొన్నారు. కానీ వీటిపై కోర్టులో స్టేతో వాయిదా పడుతూ వస్తున్న ఇళ్ల స్థలాల పంపిణీకి జగన్ ప్రభుత్వం ఇప్పుడు కొత్త ఎత్తు వేసింది.
 
డిసెంబరు 25న రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. కోర్టు స్టేలు లేని ప్రాంతాలలో డి-ఫామ్ పట్టాతో ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడంతో పాటు అదే రోజు ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇళ్ల స్థలాల పంపిణీకి ఇప్పటివరకు 30 లక్షల 68 వేల 281 లబబ్దిదారులను గుర్తించిన ప్రభుత్వం ఇందులో భాగంగా మొదటిసారిగా 15 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments