Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుషికొండ ప్యాలేస్, 58 గదులను 7 గదులు చేసారు, అవి జగన్ కోసమే.. మంత్రి మాటలు

సెల్వి
మంగళవారం, 19 నవంబరు 2024 (16:03 IST)
Durga Mallesh
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంగళవారం రుషికొండ భవనాలపై శాసనమండలిలో వాడీ వేడీ చర్చ జరిగింది. రుషికొండ భవనాలపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అయితే సభ్యుల మధ్య చర్చను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసక్తిగా గమనించారు. 
 
రుషికొండపై శాసనమండలిలో ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై దుర్గేష్ మాట్లాడుతూ.. రుషికొండలో నిర్మాణాలకు అనుమతి తీసుకున్నది ఒకటి కట్టింది మరొకటని ఆరోపించారు. 
 
కేటాయింపులు భిన్నంగా భూవినియోగ మార్పిడి జరిగిందని... రుషికొండకు ఆపారమైన నష్టం కలిగిందని మండిపడ్డారు.  హరిత రిసార్ట్స్ 58 గదులతో ఉండేదని... ఇంతకన్నా అత్బుతమైన నిర్మాణాలు చేస్తామని చెప్పి ప్యాలెస్ కట్టారని.. ఇప్పుడు మొత్తం 7 రూమ్స్ మాత్రమే ఉన్నాయన్నారు. ఇందుకోసం రూ.481 కోట్లు ఖర్చు పెట్టారు. 
 
కేటాయించబోయేమో రూ.451.67 కోట్లు. వాటితో పేదవాడికి 26 వేల మంది ఇళ్లు కట్టోచ్చని చెప్పారు. ఒక వ్యక్తి కోసం ఇంత డబ్బు ఖర్చు చేశారని మండిపడ్డారు. 
 
రుషికొండ వస్తానంటే, వైసీపీ నేతలను బస్సు వేసుకుని తీసుకువెళ్తామన్నారు. కాగా రుషికొండ అంశంపై అసెంబ్లీలో రగడ జరుగుతుండగా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తి వారి మాటలు గమనించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments