Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ ప్రగతి కోసం బీజేపీలో చేరాను: డీజీపీ దినేష్ రెడ్డి

Webdunia
శనివారం, 23 ఆగస్టు 2014 (11:19 IST)
దేశ సౌభాగ్యం కోసం, దేశ ప్రగతి కోసం భారతీయ జనతా పార్టీ లో చేరానని మాజీ డిజిపి వి.దినేష్ రెడ్డి చెప్పారు. మోడీగారి నాయకత్వంపై దేశ ప్రజలు ఎంత నమ్మకం పెట్టుకున్నారో గత ఎన్నికలలో రుజువు అయిందని, అందువల్ల తాను కూడా ఆ పార్టీలో చేరాలని ఆయన అన్నారు. 
 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడుతున్నారంటే, అది ఒక ప్రాంతీయ పార్టీ కనుక దానిని వదలిపెడుతున్నానని దినేష్ రెడ్డి చెప్పారు. బీజేపీ జాతీయ పార్టీ కనుక అందులో చేరానని చెప్పుకొచ్చారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments