Webdunia - Bharat's app for daily news and videos

Install App

భానుడి దెబ్బకు నాలుగేళ్ళలో 4 వేల మంది మృతి : సుజనా చౌదరి

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2016 (08:33 IST)
గత నాలుగు సంవత్సరాలుగా ఎండ వేడికి తట్టుకోలేక దేశ వ్యాప్తంగా నాలుగు వేల మంది మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్‌సభలో విపక్ష సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సాంకేతిక, భూవిజ్ఞాన సహాయ మంత్రి సుజనా చౌదరి పై విధంగా సమాధానమిచ్చారు. నాలుగేళ్లలో 4204 మంది చనిపోయారని, వీరిలో 2013లో 1433 మంది చనిపోగా అందులో 1393 మంది ఆంధ్రప్రదేశ్‌ నుంచే ఉన్నారు. 
 
అలాగే, 2015లో ఆంధ్రప్రదేశ్‌లో 1422 మంది మృత్యువాత పడగా, 584 మంది తెలంగాణలో చనిపోయినట్టు మంత్రి వివరించారు. ఈ యేడాది మార్చి నాటికి ఎండ వేడిమి కారణంగా 87 మంది మృతి చెందారన్నారు. అందులో తెలంగాణలో 56, ఒడిశాలో 19, ఆంధ్రప్రదేశ్‌ 8, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళలో ఒక్కొక్కరు చొప్పున ఉన్నట్టు ఆయన వెల్లడించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments