Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 నుంచి 45 ఏళ్ల లోపువారికి ఏపీలో టీకా ఎప్పుడో తెలుసా?

Webdunia
మంగళవారం, 11 మే 2021 (13:07 IST)
ఏపీలో వాక్సినేషన్‌కి సంబంధించిన తాజా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
 
1) MAY 31వ తారీఖు వరకూ ఆంధ్రప్రదేశ్‌లో వాక్సిన్ రెండవ డోసు మాత్రమే వేస్తారు. మొదటి డోసు నిలిపివేయాలని గవర్నమెంట్ ఉత్తర్వులు వచ్చాయి.
 
2) హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకి కూడా మొదటి డోసులు వేయకూడదు. వారికి వాక్సిన్ వెయ్యాలి అంటే  జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుండి వ్రాతపూర్వక పర్మిషన్ తెచ్చుకోవాలి. (జనవరి 17వ తారీఖు నుండి వారికి ఇచ్చిన అవకాశాన్ని వారు ఉపయోగించుకోలేదు)
 
3) ఒక మండలం మొత్తానికి ఒకటే వాక్సినేషన్ కేంద్రము. మునిసిపాలిటీల్లో జనాభా ఎక్కువ కనుక ఒకటి కంటే ఎక్కువ వాక్సినేషన్ కేంద్రాలకు అనుమతి ఇవ్వబడుతుంది.
 
4) 18- 45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి వాక్సిన్ వెయ్యబడదు (Onlineలో వారు చేసుకున్న రిజిస్ట్రేషన్ అన్నీ రద్దు చేయబడతాయి). జూన్ 1 తర్వాతే వాక్సిన్ మొదటి  డోస్ వేటయం ప్రారంభిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రపంచ వేదికపై మూడు రంగులు జెండా సంతోషాన్ని కలిగిస్తోంది : విజయ్ దేవరకొండ, రష్మిక

Nidhi: ప్రభాస్ రాజా సాబ్ తో పాటు మరో హారర్ థ్రిల్లర్ చిత్రంలో నిధి అగర్వాల్

మిడిల్ క్లాస్ కుర్రాడు అమర్ దీప్ చెబుతున్న సుమతీ శతకం

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments