Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 నుంచి 45 ఏళ్ల లోపువారికి ఏపీలో టీకా ఎప్పుడో తెలుసా?

Webdunia
మంగళవారం, 11 మే 2021 (13:07 IST)
ఏపీలో వాక్సినేషన్‌కి సంబంధించిన తాజా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
 
1) MAY 31వ తారీఖు వరకూ ఆంధ్రప్రదేశ్‌లో వాక్సిన్ రెండవ డోసు మాత్రమే వేస్తారు. మొదటి డోసు నిలిపివేయాలని గవర్నమెంట్ ఉత్తర్వులు వచ్చాయి.
 
2) హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకి కూడా మొదటి డోసులు వేయకూడదు. వారికి వాక్సిన్ వెయ్యాలి అంటే  జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుండి వ్రాతపూర్వక పర్మిషన్ తెచ్చుకోవాలి. (జనవరి 17వ తారీఖు నుండి వారికి ఇచ్చిన అవకాశాన్ని వారు ఉపయోగించుకోలేదు)
 
3) ఒక మండలం మొత్తానికి ఒకటే వాక్సినేషన్ కేంద్రము. మునిసిపాలిటీల్లో జనాభా ఎక్కువ కనుక ఒకటి కంటే ఎక్కువ వాక్సినేషన్ కేంద్రాలకు అనుమతి ఇవ్వబడుతుంది.
 
4) 18- 45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి వాక్సిన్ వెయ్యబడదు (Onlineలో వారు చేసుకున్న రిజిస్ట్రేషన్ అన్నీ రద్దు చేయబడతాయి). జూన్ 1 తర్వాతే వాక్సిన్ మొదటి  డోస్ వేటయం ప్రారంభిస్తారు.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments