Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 నుంచి 45 ఏళ్ల లోపువారికి ఏపీలో టీకా ఎప్పుడో తెలుసా?

Webdunia
మంగళవారం, 11 మే 2021 (13:07 IST)
ఏపీలో వాక్సినేషన్‌కి సంబంధించిన తాజా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
 
1) MAY 31వ తారీఖు వరకూ ఆంధ్రప్రదేశ్‌లో వాక్సిన్ రెండవ డోసు మాత్రమే వేస్తారు. మొదటి డోసు నిలిపివేయాలని గవర్నమెంట్ ఉత్తర్వులు వచ్చాయి.
 
2) హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకి కూడా మొదటి డోసులు వేయకూడదు. వారికి వాక్సిన్ వెయ్యాలి అంటే  జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుండి వ్రాతపూర్వక పర్మిషన్ తెచ్చుకోవాలి. (జనవరి 17వ తారీఖు నుండి వారికి ఇచ్చిన అవకాశాన్ని వారు ఉపయోగించుకోలేదు)
 
3) ఒక మండలం మొత్తానికి ఒకటే వాక్సినేషన్ కేంద్రము. మునిసిపాలిటీల్లో జనాభా ఎక్కువ కనుక ఒకటి కంటే ఎక్కువ వాక్సినేషన్ కేంద్రాలకు అనుమతి ఇవ్వబడుతుంది.
 
4) 18- 45 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి వాక్సిన్ వెయ్యబడదు (Onlineలో వారు చేసుకున్న రిజిస్ట్రేషన్ అన్నీ రద్దు చేయబడతాయి). జూన్ 1 తర్వాతే వాక్సిన్ మొదటి  డోస్ వేటయం ప్రారంభిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srileela: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాయిక శ్రీలీల

నాకు పొగరు నిజమే.. దానికి కారణం కూడా నేనే : బాలకృష్ణ

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments