Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబ‌రు 12న‌ 'డ‌య‌ల్ యువ‌ర్ ఈవో'

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (08:25 IST)
డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం డిసెంబ‌రు 12వ తేదీన శ‌నివారం తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం ఉంటుంది. 

ఈ  కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి‌కి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.
 
నేడు వైకుంఠ ఏకాద‌శి ఆన్‌లైన్‌ టికెట్ల కోటా విడుదల
వైకుంఠ ఏకాదశి సందర్బంగా డిసెంబర్ 25 నుండి జనవరి 3వ తేదీ వరకు 300/- రుపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను శుక్రవారం టీటీడీ విడుదల చేయనుంది. 
 
రోజుకు 20 వేల టికెట్ల చొప్పున 2 లక్షల టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. టీటీడీ www.tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా భ‌క్తులు టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దిల్ రాజు కాదు... రన్నింగ్ రాజు : అనిల్ రావిపూడి (Video)

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments