Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tirumala: శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు- ఎన్డీయే ప్రభుత్వం పట్టించుకోదా? (video)

సెల్వి
బుధవారం, 2 జులై 2025 (12:13 IST)
తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం తిరుమల శ్రీవారి గోపురం పై నుంచి విమానాలు వెళ్లడం విరుద్ధం. అలాంటి పరిస్థితుల్లో విమానాలు తరచూ తిరుమల కొండలపై చక్కర్లు కొట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లైయింగ్ జోన్ అని ప్రకటించాలని భక్తులు కోరుతున్నా కేంద్రం పట్టించుకోవట్లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో వున్నప్పటికీ ఆలయంపై నుంచి విమానాలు వెళ్లడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. 
Tirumala
 
శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లైయింగ్ జోన్‌గా తీసుకురావడంతో ఏపీ సర్కారు విఫలమైందని భక్తులు మండిపడుతున్నారు. అలాగే టీటీడీకి ఉగ్రముప్పు పొంచివుందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నప్పటికీ.. తాజాగా శ్రీవారి ఆలయం పైనుంచి విమానం చక్కర్లు కొడుతుండటంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై టీటీడీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్‌తో బ్రేకప్ తర్వాత హ్యాపీగా వున్న తమన్నా.. ఫోటోలు వైరల్

Fish Venkat: ఫిష్​ వెంకట్​ మళ్ళీ అనారోగ్యంతో వెంటిలేటర్ పై చికిత్స !

HariHara : పులుల్ని వేటాడే బెబ్బులిగా హరిహరవీరమల్లు ట్రైలర్ ఆకట్టుకుంది

Uday Kiran: దిల్ రాజు సోదరుడే క్షమాపణ చెప్పారు.. మెగా ఫ్యామిలీకి ఉదయ్ కిరణ్ ఓ లెక్కా? (Video)

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments