Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధానిపై తుది నిర్ణయం ఏపీ ముఖ్యమంత్రిదే : దేవినేని ఉమ

Webdunia
ఆదివారం, 31 ఆగస్టు 2014 (11:22 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధానిగా ఏ ప్రాంతాన్ని ఎంపిక చేయాలన్న అంశంపై తుది నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తీసుకుంటారని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి దేవనేని ఉమామహేశ్వర రావు అన్నారు. ఇదే అంశంపై ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ...ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయంపైనే రాజధాని ఏర్పాటు ఆధారపడి ఉంటుందన్నారు. 
 
రాజధాని ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చిస్తామన్నారు. కృష్ణా ట్రైబ్యునల్‌ బోర్డు ఏర్పాటుపై తుది నిర్ణయం కేంద్రానిదేనని ఆయన తెలిపారు. ఎస్‌ఆర్‌బీసీ, హంద్రీనీవా, సిద్ధాపురం లిప్ట్ ఇరిగేషన్‌ పనులు సాధ్యమైనంత తొందరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాయలసీమలో తాగునీటికి తీవ్రమైన సమస్య ఉందన్నారు. దీని పరిష్కారానికి కృషి చేస్తామని ఉమ స్పష్టం చేశారు. 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments