Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి కొత్త కంపెనీలు రావు: దేవినేని ఉమ

Webdunia
శనివారం, 26 జూన్ 2021 (20:06 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో తెచ్చిన వేలకోట్ల పెట్టుబడులు సర్కారు తీరుతో ఏపీకి గుడ్‌ బై చెప్పి వెనక్కి వెళ్లిపోతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.

ఉన్నవన్నీ వెళ్లిపోతున్నాయనీ.. కొత్త కంపెనీలు రావని తెలిపారు. ‘‘ సర్కార్ తీరుతో చంద్రబాబు హయాంలో తెచ్చిన వేలకోట్ల పెట్టుబడులు వెనక్కి. ఏపీకి గుడ్ బై. కొత్త కంపెనీలు రావు. ఉన్నవీ వెళ్లిపోతున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగాలూ లేవు. అభివృద్ధి, సంపద సృష్టి సున్నా. లక్షల కోట్ల అప్పులు. ఒక్క ఛాన్స్ అడిగింది పెట్టుబడులు పక్క రాష్ట్రాలకి తరలించడానికా జగన్?’’ అని దేవినేని ఉమ ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

బెంగుళూరు రేవ్ పార్టీలో తన పేరు రావటం పై జానీమాస్టర్ వివరణ..

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments