Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపి కండువాతోనే చనిపోవాలని 1993లోనే అనుకున్నా... దేవినేని నెహ్రూ

దేవినేని నెహ్రూ, ఆయన కుమారుడు దేవినేని అవినాష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ... తను టీడీపీ కండువా కప్పుకునే చనిపోవాలని 1993లోనే అనుకున్నానని, కానీ మధ్యలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ల

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (21:55 IST)
దేవినేని నెహ్రూ, ఆయన కుమారుడు దేవినేని అవినాష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ... తను టీడీపీ కండువా కప్పుకునే చనిపోవాలని 1993లోనే అనుకున్నానని, కానీ మధ్యలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినా తిరిగి తెదేపాలో చేరుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. 
 
చంద్రబాబు నాయుడు అమరావతి రాజధానికి రక్షణ కవచంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. కనీసం కూర్చునేందుకు కుర్చీ, టేబుల్, ఫ్యానులు లేకపోయినా రెండేళ్లలోనే రాజధాని కోసం అవసరమైన నిధులు సాధించుకుంటూ వెళుతున్నారన్నారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది స్వర్గీయ ఎన్టీ రామారావు అయితే తనకు మంత్రి పదవి చంద్రబాబు నాయుడు వల్ల వచ్చిందన్నారు. ప్రతిపక్ష పార్టీ వైకాపా గురించి చెపుతూ... ఆ పార్టీకి రాష్ట్రం మీద అసలు అవగాహన లేదని కొట్టి పారేశారు. రాష్ట్రాభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుందని చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫ్లాష్..ష్లాష్... అఖండ 2లో చైల్డ్ ఆర్టిస్టుగా హర్షాలి మల్హోత్రా !

సౌదీ అరేబియాలో ఘనంగా ఎన్టీఆర్‌ సినీ వజ్రోత్సవ వేడుకలు

గాయాలు, చేతిలో మంగళసూత్రం పట్టుకున్న ప్రదీప్ రంగనాథన్.. డ్యూడ్ ఫస్ట్ లుక్

యశ్వంత్ చిత్రం కథకళి ప్రారంభం చేయడం ఆనందంగా వుంది: నిహారిక

కామెడీ ఛాలెంజ్ లాంటిదే, బ్రహ్మానందం అభిమానంతో అలా చెప్పారు : వెన్నెల కిషోర్,

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

తర్వాతి కథనం
Show comments