Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ‌వ‌ర్న‌ర్, సీఎంల‌ను క‌లిసిన శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్‌

Webdunia
సోమవారం, 26 జులై 2021 (18:35 IST)
శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్‌ డాక్టర్‌.డి.వెంకటేశ్వరన్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప‌ర్య‌టిస్తున్నారు. ఆయ‌న సోమ‌వారం ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌న్ హ‌రిచంద‌న్‌ని విజ‌య‌వాడ‌లోని గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యంలో క‌లుసుకున్నారు.

మ‌ర్యాదపూర్వ‌కంగా గ‌వ‌ర్న‌ర్‌ని క‌లిసి పుష్ప‌గుఛ్చాన్ని అంద‌జేశారు. గ‌వ‌ర్న‌ర్ ఆయ‌న‌తో ముఖాముఖి సంభాషించారు. శ్రీలంక‌లో ప‌రిస్థితుల‌ను అడిగి తెలుసుకున్నారు. క‌రోనా ప్ర‌భావంపై కూడా ఆయ‌న సంభాష‌ణ చేసిన‌ట్లు తెలుస్తోంది.
 
అదేవిధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను క్యాంప్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్‌ డాక్టర్‌.డి.వెంకటేశ్వరన్ క‌లుసుకున్నారు. డాక్టర్‌.డి.వెంకటేశ్వరన్‌ను శాలువాతో సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమ అందజేశారు సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.

సంబంధిత వార్తలు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments