Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కోసం పరుగులు తీసిన యువతి.. కాన్వాయ్‌తో పోటీ పడి రన్ (video)

సెల్వి
మంగళవారం, 18 జూన్ 2024 (17:01 IST)
Pawan Kalyan
సచివాలయానికి మొదటిసారి వెళ్తున్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు అమరావతి రైతులు బ్రహ్మరథం పట్టారు. చిన్నాపెద్దా తేడా లేకుడా పవన్ కల్యాణ్‌ను చూసేందుకు అమరావతి రైతులు, ఫ్యాన్స్ కాన్వాయ్ వెంట పడ్డారు. 
 
ఇంకా ఓ మహిళా అభిమాని పవన్ కల్యాణ్‌ను చూసేందుకు ఆ కాన్వాయ్ వెంట పరుగులు తీసింది. కాన్వాయ్ వేగానికి ఈడు కట్టింది. పవన్ కన్వాయ్ వెంట బైకులు పరుగులు తీస్తుంటే.. ఆ మహిళ పవన్‌ను చూసిన ఆనందంలో కాన్వాయ్ వేగాన్ని సులువుగా అందుకుంది. 
 
ఆ యువతి పరుగును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ వీడియోను కాస్త వైరల్ చేస్తున్నారు. అలాగే జనసేనాని క్యాంప్ ఆఫీసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' రిలీజ్‌కు ముందు మంచు విష్ణుకు షాకిచ్చిన జీఎస్టీ అధికారులు

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments