Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక వైపు కరోనా.. మరోవైపు వైరల్ జ్వరాలు.. హైదరాబాదీలు జాగ్రత్త

Webdunia
మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (11:32 IST)
ఒక వైపు కరోనా.. మరోవైపు వైరల్ జ్వరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో వైరల్ జ్వరాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అందులో డెంగ్యూ జ్వరాల భారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ ఏడాది జనవరి నుండి ఈనెల 18వ తేదీ వరకు రాష్ట్రంలో మొత్తం 3వేలకు పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అందులో 1800 కేసులు హైదరాబాద్ నగరంలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
 
ఇక ఖమ్మం లోనూ డెంగ్యూ కేసుల సంఖ్య అధికంగానే నమోదు అవుతోందని అధికారులు చెబుతున్నారు. అంతే కాకుండా హైదరాబాద్‌లో ప్రతి వంద ఇళ్లలో 17 ఇళ్లలో డెంగ్యూ దోమలు ఉన్నట్టు అధికారులు చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. కాబట్టి ఇంట్లో దోమలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అని అధికారులు సూచిస్తున్నారు. ఇంట్లో మరియు చుట్టు పక్కల పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments