Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండపం పల్లిలో నాగాలమ్మ దేవత విగ్రహ ప్రతిష్ట

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (08:08 IST)
తిరుపతి, చంద్రగిరి మండలం మండపం పల్లిలో నాగలమ్మ దేవత విగ్రహ ప్రతిష్ట వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు మోహిత్ రెడ్డి హాజరయ్యారు.

అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు ఆరాధిస్తున్న నాగాలమ్మ దేవత ప్రజలకు అండగా నిలిచి పరిరక్షిస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆలయ ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టిన సర్పంచ్ అభ్యర్థి అచ్యుత విజయకుమార్ రెడ్డిలను మోహిత్ రెడ్డి అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ హీరో కళ్లలో గమ్మత్తైన ఆకర్షణ ఉంది : షాలిని పాండే

సిలికాన్‌లో ఏఐ రీసెర్చ్ సెంటర్‌ లో సీఈఓ అరవింద్ శ్రీనివాస్‌ను కలిసిన కమల్ హాసన్

జై శ్రీరామ్ అంటూ తన్మయంతో డాన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి

Indraganti: సారంగపాణి జాతకం చూసేందుకు డేట్ ఫిక్స్ చేసిన నిర్మాత

వేర్వేరు లక్ష్యాలతో ఉన్నఇద్దరి ప్రేమ కథతో డియర్ ఉమ విడుదలకు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments