Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాశం జిల్లాలో వింత వ్యాధితో పావురాళ్ల మృత్యువాత

Webdunia
బుధవారం, 13 జనవరి 2021 (09:31 IST)
దేశంలోని దాదాపు ఏడు రాష్ట్రాలలో బర్డ్‌ఫ్లూ, ఏవియన్‌ ఇన్‌ఫ్లూ యెంజా వ్యాధులతో వేల సంఖ్యలో పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ఎపిలోనూ ఇటీవల కోనసీమ జిల్లాల్లో కోళ్లు వందల సంఖ్యలో వరుసగా మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఇతర రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ కలకలం రేపడంతో ఎపిలో అధికారులు అప్రమత్తం అయ్యారు. కాగా, ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో నాలుగు రోజుల నుండి పావురాళ్ళు మృతుచెందుతున్నాయి. స్థానిక నాగులపాడు రోడ్డులోని శివసాయి రెసిడెన్సీ వద్ద పావురాళ్ళ మూతిపై బొబ్బర్లు ఏర్పడి వింత వ్యాధితో గుంపులు గుంపులుగా మృత్యువాత పడుతున్నాయి.

బుధవారం ఉదయం కూడా మరో నాలుగు పావురాళ్ళు మృతిచెందడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పావురాళ్ల మృత్యువాతకు కారణం తెలియక అనేక రకాలుగా చర్చించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments