Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రకాశం జిల్లాలో వింత వ్యాధితో పావురాళ్ల మృత్యువాత

Webdunia
బుధవారం, 13 జనవరి 2021 (09:31 IST)
దేశంలోని దాదాపు ఏడు రాష్ట్రాలలో బర్డ్‌ఫ్లూ, ఏవియన్‌ ఇన్‌ఫ్లూ యెంజా వ్యాధులతో వేల సంఖ్యలో పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ఎపిలోనూ ఇటీవల కోనసీమ జిల్లాల్లో కోళ్లు వందల సంఖ్యలో వరుసగా మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నాయి.

ఇతర రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ కలకలం రేపడంతో ఎపిలో అధికారులు అప్రమత్తం అయ్యారు. కాగా, ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో నాలుగు రోజుల నుండి పావురాళ్ళు మృతుచెందుతున్నాయి. స్థానిక నాగులపాడు రోడ్డులోని శివసాయి రెసిడెన్సీ వద్ద పావురాళ్ళ మూతిపై బొబ్బర్లు ఏర్పడి వింత వ్యాధితో గుంపులు గుంపులుగా మృత్యువాత పడుతున్నాయి.

బుధవారం ఉదయం కూడా మరో నాలుగు పావురాళ్ళు మృతిచెందడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పావురాళ్ల మృత్యువాతకు కారణం తెలియక అనేక రకాలుగా చర్చించుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments