Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రి గారూ.. క్షమాపణలు చెప్పండి.. లేదంటే పదవిపోతుంది: రఘురామకృష్ణ రాజు

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (16:51 IST)
న్యాయవ్యవస్థపై ప్రభుత్వ దాడి సరికాదు అని ఈ దాడిని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా న్యాయవాదులు ఉద్యమం చేపట్టే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు ఎంపీ రఘురామ కృష్ణరాజు. న్యాయవ్యవస్థపై దాడి కోర్టు ధిక్కారణ నేరంగా పరిగణించాల్సిన అవసరం ఉందని, కోర్టు ధిక్కరణకు పాల్పడినవారు పదవుల్లో ఉండే అర్హత కోల్పోతారని, ముఖ్యమంత్రి జగన్ తన పదవి కూడా  కోల్పోవాల్సి వస్తుందన్నారు రఘురామకృష్ణ రాజు.
 
నేను మా ముఖ్యమంత్రి జగన్‌ను ప్రేమిస్తున్నానని, ఇప్పటికైనా తప్పుడు సలహాదారులను ముఖ్యమంత్రి తొలగించాలన్నారు. తప్పు జరిగిందని భావించి క్షమాపణలు చెప్తే ముఖ్యమంత్రి పదవి నిలిచే అవకాశాలు ఉన్నాయని, లేదంటే ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రిని సిద్ధం చేసుకోండి అంటూ వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
 
ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రిగా కూడా రెడ్డీలే ఉంటారు అని విజయమ్మ, భారతి కూడా ముఖ్యమంత్రి కావచ్చు అంటూ వ్యగాస్త్రాలు విసిరారు రఘురామ కృష్ణం రాజు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments