ముఖ్యమంత్రి గారూ.. క్షమాపణలు చెప్పండి.. లేదంటే పదవిపోతుంది: రఘురామకృష్ణ రాజు

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (16:51 IST)
న్యాయవ్యవస్థపై ప్రభుత్వ దాడి సరికాదు అని ఈ దాడిని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా న్యాయవాదులు ఉద్యమం చేపట్టే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు ఎంపీ రఘురామ కృష్ణరాజు. న్యాయవ్యవస్థపై దాడి కోర్టు ధిక్కారణ నేరంగా పరిగణించాల్సిన అవసరం ఉందని, కోర్టు ధిక్కరణకు పాల్పడినవారు పదవుల్లో ఉండే అర్హత కోల్పోతారని, ముఖ్యమంత్రి జగన్ తన పదవి కూడా  కోల్పోవాల్సి వస్తుందన్నారు రఘురామకృష్ణ రాజు.
 
నేను మా ముఖ్యమంత్రి జగన్‌ను ప్రేమిస్తున్నానని, ఇప్పటికైనా తప్పుడు సలహాదారులను ముఖ్యమంత్రి తొలగించాలన్నారు. తప్పు జరిగిందని భావించి క్షమాపణలు చెప్తే ముఖ్యమంత్రి పదవి నిలిచే అవకాశాలు ఉన్నాయని, లేదంటే ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రిని సిద్ధం చేసుకోండి అంటూ వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
 
ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రిగా కూడా రెడ్డీలే ఉంటారు అని విజయమ్మ, భారతి కూడా ముఖ్యమంత్రి కావచ్చు అంటూ వ్యగాస్త్రాలు విసిరారు రఘురామ కృష్ణం రాజు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments