Webdunia - Bharat's app for daily news and videos

Install App

రఘురామరాజుకు పగలు విగ్గు.. రాత్రి పెగ్గు: వైసిపీ ఎంపి సెటైర్లు

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (22:21 IST)
వైసీపీ పార్టీ, ప్రభుత్వం మీద తనదైన శైలిలో విరుచుకుపడుతున్న రఘురామకృష్ణ రాజుపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్ సెటైర్లు విసిరారు. ‘రఘురామ‌కృష్ణ‌ రాజు గురించి మాట్లాడుకోవ‌డం సుద్ద దండగని, ఆయనకు ప‌గ‌లు విగ్గు - రాత్రి పెగ్గు’ అంటూ విమర్శలు చేశారు.
 
ఇటీవల రఘురామకృష్ణరాజు నోట్లో ఒక విదేశీ యువతి షాంపేన్ పోస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైసీపీ సానుభూతిపరులు అభిమానులు ఆ ఫొటోను ఆధారంగా చేసుకుని రఘురామకృష్ణరాజును ట్రోల్ చేశారు. మరి నందిగం సురేష్  వ్యాఖ్యలపై రఘురామ రాజు రచ్చబండలో ఏం మాట్లాడతారో చూడాలి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments