Webdunia - Bharat's app for daily news and videos

Install App

రఘురామరాజుకు పగలు విగ్గు.. రాత్రి పెగ్గు: వైసిపీ ఎంపి సెటైర్లు

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (22:21 IST)
వైసీపీ పార్టీ, ప్రభుత్వం మీద తనదైన శైలిలో విరుచుకుపడుతున్న రఘురామకృష్ణ రాజుపై బాపట్ల ఎంపీ నందిగం సురేష్ సెటైర్లు విసిరారు. ‘రఘురామ‌కృష్ణ‌ రాజు గురించి మాట్లాడుకోవ‌డం సుద్ద దండగని, ఆయనకు ప‌గ‌లు విగ్గు - రాత్రి పెగ్గు’ అంటూ విమర్శలు చేశారు.
 
ఇటీవల రఘురామకృష్ణరాజు నోట్లో ఒక విదేశీ యువతి షాంపేన్ పోస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైసీపీ సానుభూతిపరులు అభిమానులు ఆ ఫొటోను ఆధారంగా చేసుకుని రఘురామకృష్ణరాజును ట్రోల్ చేశారు. మరి నందిగం సురేష్  వ్యాఖ్యలపై రఘురామ రాజు రచ్చబండలో ఏం మాట్లాడతారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments