Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్త వేధింపులు తట్టుకోలేక కోడలు ఆత్మహత్య

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2016 (12:28 IST)
తల్లి తర్వాత తల్లితో సమానంగా చూసుకోవాల్సింది అత్త. అలాంటి అత్తే కోడలిని చిత్రహింసలు పెట్టడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టిస్తోంది. 
 
శ్రీకాళహస్తి పట్టణంలోని ఎన్‌టిఆర్‌ నగర్‌లో నివాసముంటున్న కాలేషాకు, సోతిలకు 2010 సంవత్సరంలో వివాహమైంది. వీరికి జాను (5), జముద్దీన్‌ (3) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మూడు సంవత్సరాల క్రితం భర్త కాలేషా మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. 
 
దీంతో కోడలు సోతి భర్త ఇంటిలోనే ఉంటోంది. అయితే అత్త బేగం తరచూ కోడలిని వేధిస్తూ ఉండేది. ఇంట్లో పనులన్నీ చెప్పడంతో పాటు బయటకు వెళ్ళి డబ్బులు సంపాందించుకుని రమ్మని వేధింపులకు గురిచేసేంది. దీంతో మనస్థాపానికి గురైన సోతి శనివారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments