Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వైన్ ఫ్లూపై బండారుకు హామీ ఇచ్చిన మంత్రి జేపీ నడ్డా!

Webdunia
శనివారం, 24 జనవరి 2015 (13:46 IST)
తెలంగాణలో స్వైన్ ఫ్లూ వ్యాధిగ్రస్తుల కోసం ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సాయంతో పాటు ప్రత్యేక వైద్య, సాంకేతిక సహాయం సైతం అందిస్తామని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రి జెపి నడ్డా హామీ ఇచ్చారు. 
 
స్వైన్ ఫ్లూను అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బండారు దత్తాత్రేయ కోరిన విధంగా ఉస్మానియా, గాంధీ తదితర ఆసుపత్రుల్లో స్వైన్ ఫ్లూ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక వార్డుల ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సాయం అందిస్తామన్నారు. 
 
తెలంగాణకు మందులు పంపించటంతో పాటు అవసరమైన సాంకేతిక సాయం కూడా చేస్తున్నామన్నారు. స్వైన్‌ఫ్లూ మూలంగా తెలంగాణలో ఇంతవరకు 20మంది మరణించారని బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రికి చెప్పారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments