Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదిరి దోపిడీ హత్య, కేసు.. నిందితుడి అరెస్ట్

Webdunia
బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (14:25 IST)
కదిరి పట్టణంలో జరిగిన దండుపాళెం లాంటి దోపిడీలో నిందితుడిని అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని దేవెనహళ్లికి చెందిన షఫీవుల్లా గత కొన్నేళ్లుగా కదిరి నివాసం వుంటున్నాడు. మంగళవారం కదిరి పట్టణానికి సమీపంలో నిందితుడు  ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు.
 
కదిరి పట్టణం ఎన్జీవో కాలనీలో గత సంవత్సరం నవంబరు 16న జరిగిన హత్య, దోపిడీ కేసులో నిందితుడు షఫీవుల్లాను కదిరి పట్టణ పోలీసులు అరెస్ట్ చేశఆరు. 
 
ఎన్జీవో కాలనీలో ఇంట్లో నిద్రిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉషారాణిపై దాడి చేసి 50 తులాలకు పైగా బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. పక్కింట్లో ఉన్న శివమ్మ అనే మరో మహిళపై దాడి చేసి గాయపరిచి బంగారు నగలను కాజేశారు. 
 
ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. దీనిపై 50కి పైగా పోలీసుల బృందాలు నిందితుల కోసం గాలించారు. ఎట్టకేలకు ఓ నిందితుడిని గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments