Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదిరి దోపిడీ హత్య, కేసు.. నిందితుడి అరెస్ట్

Webdunia
బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (14:25 IST)
కదిరి పట్టణంలో జరిగిన దండుపాళెం లాంటి దోపిడీలో నిందితుడిని అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని దేవెనహళ్లికి చెందిన షఫీవుల్లా గత కొన్నేళ్లుగా కదిరి నివాసం వుంటున్నాడు. మంగళవారం కదిరి పట్టణానికి సమీపంలో నిందితుడు  ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు.
 
కదిరి పట్టణం ఎన్జీవో కాలనీలో గత సంవత్సరం నవంబరు 16న జరిగిన హత్య, దోపిడీ కేసులో నిందితుడు షఫీవుల్లాను కదిరి పట్టణ పోలీసులు అరెస్ట్ చేశఆరు. 
 
ఎన్జీవో కాలనీలో ఇంట్లో నిద్రిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉషారాణిపై దాడి చేసి 50 తులాలకు పైగా బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. పక్కింట్లో ఉన్న శివమ్మ అనే మరో మహిళపై దాడి చేసి గాయపరిచి బంగారు నగలను కాజేశారు. 
 
ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. దీనిపై 50కి పైగా పోలీసుల బృందాలు నిందితుల కోసం గాలించారు. ఎట్టకేలకు ఓ నిందితుడిని గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments