Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎపి సిఎంపై సంచలన వ్యాఖ్యలు చేసిన దగ్గుబాటి, ఏమైంది?

Webdunia
మంగళవారం, 29 అక్టోబరు 2019 (20:16 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దగ్గుబాటి వేంకటేశ్వరరావు ఉంటూ వచ్చారు. ఆయన భార్య దగ్గుబాటి పురంధేశ్వరి బిజెపిలో ఉండడం, ఈయన వైసిపిలో ఉండడం రాజకీయాల్లో పెద్ద చర్చకే దారితీసింది. అయితే పురంధేశ్వరి బిజెపిలో ఉండడం వైసిపి నేతలకు ఏమాత్రం ఇష్టం లేదు. అందులోను సీఎం జగన్‌కు అస్సలు ఇష్టం లేదనే వాదన వుంది.
 
అందుకే దగ్గుబాటి వేంకటేశ్వరరావు వైసిపిలో పెద్దగా ఇమడలేకపోయారు. చివరకు పార్టీ నేతల నుంచి ఒత్తిడి రావడంతో ఆ పార్టీని వదిలివెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. నాకు నేనుగా పార్టీలోకి వచ్చా.. నన్ను ఎవరూ పంపించలేరు.. నాకు నేనుగా వెళ్ళిపోతానంటూ ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు దగ్గుబాటి వేంకటేశ్వరావు. దగ్గుబాటి వ్యాఖ్యలు కాస్త రాజకీయంగా పెను ప్రకంపనలే రేపుతున్నాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments