Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎపి సిఎంపై సంచలన వ్యాఖ్యలు చేసిన దగ్గుబాటి, ఏమైంది?

Webdunia
మంగళవారం, 29 అక్టోబరు 2019 (20:16 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దగ్గుబాటి వేంకటేశ్వరరావు ఉంటూ వచ్చారు. ఆయన భార్య దగ్గుబాటి పురంధేశ్వరి బిజెపిలో ఉండడం, ఈయన వైసిపిలో ఉండడం రాజకీయాల్లో పెద్ద చర్చకే దారితీసింది. అయితే పురంధేశ్వరి బిజెపిలో ఉండడం వైసిపి నేతలకు ఏమాత్రం ఇష్టం లేదు. అందులోను సీఎం జగన్‌కు అస్సలు ఇష్టం లేదనే వాదన వుంది.
 
అందుకే దగ్గుబాటి వేంకటేశ్వరరావు వైసిపిలో పెద్దగా ఇమడలేకపోయారు. చివరకు పార్టీ నేతల నుంచి ఒత్తిడి రావడంతో ఆ పార్టీని వదిలివెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. నాకు నేనుగా పార్టీలోకి వచ్చా.. నన్ను ఎవరూ పంపించలేరు.. నాకు నేనుగా వెళ్ళిపోతానంటూ ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు దగ్గుబాటి వేంకటేశ్వరావు. దగ్గుబాటి వ్యాఖ్యలు కాస్త రాజకీయంగా పెను ప్రకంపనలే రేపుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments