Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎపి సిఎంపై సంచలన వ్యాఖ్యలు చేసిన దగ్గుబాటి, ఏమైంది?

Webdunia
మంగళవారం, 29 అక్టోబరు 2019 (20:16 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దగ్గుబాటి వేంకటేశ్వరరావు ఉంటూ వచ్చారు. ఆయన భార్య దగ్గుబాటి పురంధేశ్వరి బిజెపిలో ఉండడం, ఈయన వైసిపిలో ఉండడం రాజకీయాల్లో పెద్ద చర్చకే దారితీసింది. అయితే పురంధేశ్వరి బిజెపిలో ఉండడం వైసిపి నేతలకు ఏమాత్రం ఇష్టం లేదు. అందులోను సీఎం జగన్‌కు అస్సలు ఇష్టం లేదనే వాదన వుంది.
 
అందుకే దగ్గుబాటి వేంకటేశ్వరరావు వైసిపిలో పెద్దగా ఇమడలేకపోయారు. చివరకు పార్టీ నేతల నుంచి ఒత్తిడి రావడంతో ఆ పార్టీని వదిలివెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. నాకు నేనుగా పార్టీలోకి వచ్చా.. నన్ను ఎవరూ పంపించలేరు.. నాకు నేనుగా వెళ్ళిపోతానంటూ ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు దగ్గుబాటి వేంకటేశ్వరావు. దగ్గుబాటి వ్యాఖ్యలు కాస్త రాజకీయంగా పెను ప్రకంపనలే రేపుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments