పెద్దమ్మగా నారా లోకేష్‌కు ఆశీస్సులు ఉంటాయి : పురంధేశ్వరి

Webdunia
సోమవారం, 18 ఏప్రియల్ 2022 (08:11 IST)
పెద్దమ్మగా తన సోదరి భువనేశ్వరి కుమారుడు నారా లోకేష్‌కి తన ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని భారతీయ జనతా పార్టీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. మీడియాతో మాట్లాడిన దగ్గుబాటి పురంధేశ్వరి.. లోకేష్ తల్లి సోదరిగా తన ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉంటాయన్నారు. పైగా, నారా లోకష్‌ తన సొంతమార్గంలో ప్రయాణించే సత్తా ఉందన్నారు. 
 
తన భర్త, కొడుకు వైఎస్సార్‌సీపీలో లేరని, చాలా కాలం క్రితమే ఆ పార్టీ నుంచి వైదొలిగారని ఆమె స్పష్టం చేశారు. తన కుమారుడి నిర్ణయాన్ని తాను ఎప్పటికీ వ్యతిరేకించబోనని, గతంలో రాజకీయాల్లోకి వచ్చానని, ఇప్పుడు వ్యాపారం చేయాలనుకుంటున్నానని పురంధేశ్వరి వివరణ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments