Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ అడుక్కోదు.. టీడీపీ నుంచి ఆఫర్ వచ్చిందా? పురంధేశ్వరి ఏమన్నారు?

కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపించడం పట్ల బీజేపీ రాష్ట్ర మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు.

Webdunia
బుధవారం, 1 జూన్ 2016 (13:30 IST)
కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపించడం పట్ల బీజేపీ రాష్ట్ర మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు రాజ్యసభ సీటును ఏపీ కోటాలో ఇవ్వాలని తామేమీ తెలుగుదేశం పార్టీ నేతలను కోరలేదన్నారు.
 
అయితే, సురేష్ ప్రభుకు సీటు కావాలని తాము కోరామా లేదా ఆఫర్ టీడీపీ నుంచే వచ్చిందా? అన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ నేతలనే అడిగి తెలుసుకోవాలన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కోరిన కారణంగానే సురేష్ ప్రభుకు టికెట్ ఇచ్చామని టీడీపీ ప్రచారం చేసుకోవడాన్ని ఖండించారు. ఏదీఏమైనా రైల్వే మంత్రి ఏపీకి నుంచి రాజ్యసభకు వెళ్లడం రాష్ట్ర ప్రజల అదృష్టమని అన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

ఫహాద్ ఫాజిల్ - రాజ్ కుమార్ రావ్ బాటలో దూసుకు పోతున్న రాగ్ మయూర్

పరస్పరం నోరుపారేసుకున్న మోహన్ బాబు - మంచు మనోజ్!!?

బాలీవుడ్ డైరెక్టర్‌తో ప్రేమలో వున్న సమంత? చేతులు పట్టుకుని సంథింగ్ సంథింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments