Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు నిజాయితీపరుడనుకున్నా.. అయినా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు: పురంధేశ్వరి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిజాయితీపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. 'చంద్రబాబు నిజాయితీపరుడనుకున్నా. ఓటుకు కోట్లు కేసు రూపంలో ఆయన తన నిజాయితీ నిరూపించుకున

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (10:55 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిజాయితీపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా నేత దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. 'చంద్రబాబు నిజాయితీపరుడనుకున్నా. ఓటుకు కోట్లు కేసు రూపంలో ఆయన తన నిజాయితీ నిరూపించుకునేందుకు చక్కటి అవకాశం వచ్చింది. అయినా ఆయన విచారణకు సిద్ధపడకుండా కోర్టునుంచి స్టే తెచ్చుకున్నారు' అభిప్రాయపడ్డారు.
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులను ఏవిధంగా ఖర్చు చేశారో లెక్క చెబుతూ యుటిలైజేషన్ సర్టిఫికెట్లు అందచేస్తే మరిన్ని నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం అన్యాయం చేస్తోందనడం సరికాదన్నారు. రాజధాని నిర్మాణానికి రూ.1,050 కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి గత రెండేళ్లలో రూ.700 కోట్లు ఇచ్చిందని, వీటికి ఇప్పటివరకు పూర్తిగా లెక్కలు చెప్పలేదని ఆరోపించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ "ఓజీ" మూవీ టిక్కెట్ ధర రూ.5 లక్షలు - దక్కించుకున్న ఆ ఇద్దరు

9 వారాల సాయిబాబా వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేసిన ఉపాసన

Love in Dubai: రాజ్ నిడిమోరుతో దుబాయ్‌కి వెళ్లిన సమంత.. రీల్ వైరల్ అయ్యిందిగా (video)

Prabhas: ఘాటీ రిలీజ్ గ్లింప్స్‌ విడుదలచేస్తూ, ట్రైలర్ ఆకట్టుకుందంటూ ప్రభాస్ ప్రశంసలు

Manoj: తమిళ్ ఆఫర్లు వస్తున్నాయి, అన్ని భాషల్లో సినిమాలు చేయాలి : మనోజ్ మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

జాతీయ పోషకాహార మాసం: మీ రోజువారీ పోషణను బాదం ఎలా మెరుగుపరుస్తుంది?

తర్వాతి కథనం
Show comments