Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం సుముఖంగా లేదు: పురంధేశ్వరి

Webdunia
సోమవారం, 6 జులై 2015 (15:17 IST)
ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం సుముఖంగా లేకపోయినప్పటికీ.. తమ ప్రయత్నాలను మాత్రం కొనసాగిస్తామని మాజీ కేంద్ర మంత్రి బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి అన్నారు. అనంతపురం జిల్లాలో వేరుశెనగ విత్తనాల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో.. ఆ సమస్యపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
 
ఇకపోతే... వైకాపాకు గుడ్ బై చెప్పి టీడీపీ పార్థం తీర్థం పుచ్చుకోనున్న ప్రకాశం జిల్లా జడ్పీ ఛైర్మన్ నూకసాని బాలాజీ ధ్రువీకరించారు. హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కలిశారు. టీడీపీలో చేరే విషయంపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ, త్వరలో టీడీపీలో చేరతానని వెల్లడించారు. 
 
జిల్లా జడ్పీ చైర్మన్ అయినప్పటి నుంచి బాలాజీ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. జడ్పీ చైర్మన్ విషయం వివాదాస్పదమైన సమయంలో పార్టీ నేతలెవరూ స్పందించకపోవడం, తనకు అండగా నిలవకపోవడంతో బాలజీ ఆవేదన చెందారని, అందుకే టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments