Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై నుంచి విజయవాడ.. 13 కిలోల స్మగ్లింగ్ గోల్డ్ బిస్కెట్లు సీజ్

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (09:43 IST)
విజయవాడలో భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి విజయవాడకు వస్తున్న ఈ స్మగ్లింగ్ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 
 
13 కిలోల బంగారం బిస్కెట్లను సీజ్ చేసి.. నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో చెన్నై నుంచి విజయవాడకు వస్తున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు, కారులో సోదాలు చేశారు. 
 
ఈ బంగారం బిస్కెట్లను బ్యాగుల్లో పెట్టుకుని నలుగురు వ్యక్తులు వస్తున్నారు. ఆ బ్యాగుల్ని పరిశీలించగా.. గోల్డ్ బిస్కెట్లు కనిపించాయి. వాటిపై ఫారెన్ మార్క్‌ చేసి ఉంది. అరెస్ట్ చేసిన నలుగురిని కోర్టులో హాజరుపరిచారు. 
 
ఇది విదేశీ బంగారమని.. దీని విలువ రూ.8కోట్ల వరకు వుంటుందని చెప్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు రూ.32.8 కోట్ల విలువచేసే 59.5 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments