Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో కరెన్సీ మాఫీయా.. భారీ కమీషన్‌తో పెద్ద నోట్ల మార్పిడి

ఆధ్మాత్మిక క్షేత్రం చిత్తూరు జిల్లా అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతోంది. పాత పెద్దనోట్ల రద్దుతో నల్లధనం బయటపెడుతుందని ప్రధాని భావిస్తే కొంతమంది అక్రమార్కులు మాత్రం పాత పెద్దనోట్లతో కోట్లు సంపాదించ

Webdunia
గురువారం, 1 డిశెంబరు 2016 (14:37 IST)
ఆధ్మాత్మిక క్షేత్రం చిత్తూరు జిల్లా అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతోంది. పాత పెద్దనోట్ల రద్దుతో నల్లధనం బయటపెడుతుందని ప్రధాని భావిస్తే కొంతమంది అక్రమార్కులు మాత్రం పాత పెద్దనోట్లతో కోట్లు సంపాదించేస్తున్నారు. ప్రధాని ప్రకటించిన సమయం దగ్గరపడుతుండడంతో పాత పెద్ద నోట్లను ఈజీగా మార్చేస్తూ కోట్లకు పడగలెత్తేస్తున్నారు. 
 
చిత్తూరు జిల్లా విజయపురం మండలంలో ఇద్దరు యువకులు కలిసి పాత పెద్దనోట్లను కమిషన్‌కు మార్చే పనిలో పడ్డారు. ఇప్పటికే కోట్లరూపాయలకు పడగలెత్తిన మురళి, చంద్ర అనే ఇద్దరు వ్యక్తులు అదేపనిగా మార్చేసుకున్నారు. చెన్నై, బెంగుళూరు రాష్ట్రాల్లోని కొంతమందితో పరిచయాలతో పెంచుకుని డబ్బులను మార్చడం ప్రారంభించారు. ఏపీలోని గుంటూరు జిల్లా చిలుకూరిపేటలో బుధవారం రాత్రి డబ్బులను మారుస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. అది కూడా కోటి 30 లక్షల రూపాయలతో. 
 
లక్షకు 50 వేల రూపాయల కమిషన్‌ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించారు. మరింత మంది ముఠాగా ఇందులో ఉన్నారని, ఒక్కో గ్రామంలో ఒక్కొక్కరిని నియమించినట్లు వారు తెలిపారు. దీంతో పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments