Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావే తనకు పెట్టుబడి... కోటి రూపాయల బీమా చేయించి హత్యతో డబ్బు లాగేసాడు...

డబ్బు ఆర్జన అనేది కష్టంతో కాకుండా అడ్డదారుల్లో సంపాదించడం అనే కాన్సెప్టుకు వెళ్లినపుడు అది నేరమయంగా మారుతుంది. ఇందుకు ఉదాహరణే ఈ ఘటన. కదిరి వెంకటేష్ అనే వ్యక్తి బావమరిది కుప్పిలి నాగేంద్ర అతడి బావనే పెట్టుబడిగా ఎంచుకున్నాడు. అతడి పేరున కోటి 19 లక్షలు

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (22:23 IST)
డబ్బు ఆర్జన అనేది కష్టంతో కాకుండా అడ్డదారుల్లో సంపాదించడం అనే కాన్సెప్టుకు వెళ్లినపుడు అది నేరమయంగా మారుతుంది. ఇందుకు ఉదాహరణే ఈ ఘటన. కదిరి వెంకటేష్ అనే వ్యక్తి బావమరిది కుప్పిలి నాగేంద్ర అతడి బావనే పెట్టుబడిగా ఎంచుకున్నాడు. అతడి పేరున కోటి 19 లక్షలు బీమా చేయించాడు. తనపై ఎంతో ప్రేమతో బావమరిది కోటి రూపాయల బీమా చేయించాడని అతడు మురిసిపోయాడు. 
 
కానీ గత ఏడాది ఆగస్టు నెలలో బావను తీసుకుని రైలు ప్రయాణం చేస్తూ మార్గమధ్యంలో రైలు నుంచి కిందికి తోసి హత్య చేశాడు. ఐతే అది ప్రమాదమని అందరినీ నమ్మించాడు. పొరబాటున ఆయన రైలు నుంచి జారిపడి చనిపోయాడని చెప్పాడు. కానీ పోలీసులు తమదైన శైలిలో కేసు దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది. డబ్బు కోసమే బావను రైలు నుంచి తోసి చంపేసినట్లు తేలింది. అతడు చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ క్లయిమ్ చేసుకుని రూ. 69 లక్షలు డ్రా చేసుకున్నాడు. ఈ కేసులో నిందితులయిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ VD12 టైటిల్ అప్డేట్ ఇచ్చిన నాగవంశీ

Prabhas: ప్రభాస్‌కు థ్యాంక్స్ చెప్పిన అనూ ఇమ్మాన్యుయేల్ (వీడియో)

నాకు డాన్స్ఇష్టం ఉండదు కానీ దేవిశ్రీ వల్లే డాన్స్ మొదలుపెట్టా : అమీర్ ఖాన్

ధనుష్ చిత్రం జాబిలమ్మ నీకు అంత కోపమా నుంచి రొమాంటిక్ సాంగ్

లైలా లో ఓహో రత్తమ్మ అంటూ సాంగేసుకున్న విశ్వక్సేన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments