Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావే తనకు పెట్టుబడి... కోటి రూపాయల బీమా చేయించి హత్యతో డబ్బు లాగేసాడు...

డబ్బు ఆర్జన అనేది కష్టంతో కాకుండా అడ్డదారుల్లో సంపాదించడం అనే కాన్సెప్టుకు వెళ్లినపుడు అది నేరమయంగా మారుతుంది. ఇందుకు ఉదాహరణే ఈ ఘటన. కదిరి వెంకటేష్ అనే వ్యక్తి బావమరిది కుప్పిలి నాగేంద్ర అతడి బావనే పెట్టుబడిగా ఎంచుకున్నాడు. అతడి పేరున కోటి 19 లక్షలు

Webdunia
సోమవారం, 21 నవంబరు 2016 (22:23 IST)
డబ్బు ఆర్జన అనేది కష్టంతో కాకుండా అడ్డదారుల్లో సంపాదించడం అనే కాన్సెప్టుకు వెళ్లినపుడు అది నేరమయంగా మారుతుంది. ఇందుకు ఉదాహరణే ఈ ఘటన. కదిరి వెంకటేష్ అనే వ్యక్తి బావమరిది కుప్పిలి నాగేంద్ర అతడి బావనే పెట్టుబడిగా ఎంచుకున్నాడు. అతడి పేరున కోటి 19 లక్షలు బీమా చేయించాడు. తనపై ఎంతో ప్రేమతో బావమరిది కోటి రూపాయల బీమా చేయించాడని అతడు మురిసిపోయాడు. 
 
కానీ గత ఏడాది ఆగస్టు నెలలో బావను తీసుకుని రైలు ప్రయాణం చేస్తూ మార్గమధ్యంలో రైలు నుంచి కిందికి తోసి హత్య చేశాడు. ఐతే అది ప్రమాదమని అందరినీ నమ్మించాడు. పొరబాటున ఆయన రైలు నుంచి జారిపడి చనిపోయాడని చెప్పాడు. కానీ పోలీసులు తమదైన శైలిలో కేసు దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది. డబ్బు కోసమే బావను రైలు నుంచి తోసి చంపేసినట్లు తేలింది. అతడు చనిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ క్లయిమ్ చేసుకుని రూ. 69 లక్షలు డ్రా చేసుకున్నాడు. ఈ కేసులో నిందితులయిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా మేగజైన్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ

తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా పి.జి.విందా

AP GO : సినిమా ప్రవేశ రేట్లను అధ్యయనం చేసేందుకు కమిటీ ఏర్పాటు

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

తర్వాతి కథనం
Show comments