Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరెక్కడ పతివ్రతలో చెప్పండి... సీఆర్‌సీ మాటలపై మండలిలో రభస

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2015 (08:43 IST)
ఏపీ శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యుడు రామచంద్రయ్య వ్యాఖ్యలు దుమారం రేపాయి. మీరేం ప్రతివ్రతలా అంటూ తెలుగుదేశం సభ్యులపై చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం అయ్యాయి. టీడీపీ సభ్యురాలు ప్రతిభాభారతి దీనిపై రామచంద్రయ్య క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. వివరాలిలా ఉన్నాయి. 
 
కరువుపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య టీడీపీ సభ్యులను ఉద్దేశించి ‘మీరంతా పతివ్రతలా’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను టీడీపీ మహిళా సభ్యులు తీవ్రంగా ఖండించారు. ‘‘నిండు సభలో అనుచిత వ్యాఖ్యలతో ఆడవాళ్లను అవమానిస్తారా? తక్షణమే క్షమాపణ చెప్పాలి’’ అని ఎమ్మెల్సీ ప్రతిభా భారతి డిమాండ్‌ చేశారు. 
 
క్షమాపణ చెప్పేవరకు సభ జరగనివ్వబోమని ఆమె స్పష్టం చేశారు. అయితే.. రామచంద్రయ్య తన పార్టీ సభ్యులను తీసుకుని మౌనంగా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో సభలో గందరగోళం సద్దుమణిగి కరువుపై చర్చ కొనసాగింది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments