Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైకోర్టు తీర్పుతో ప్రజాస్వామ్యం ఎలా మనగలుగుతుంది? రామకృష్ణ

Webdunia
గురువారం, 16 సెప్టెంబరు 2021 (14:53 IST)
జెడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలపై హైకోర్టు తీర్పును సిపిఐ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది పూర్తిగా అధికార పార్టీకి అనుకూలం అని వ్యాఖ్యానిస్తోంది. అధికార వైసీపీకి అనుకూలంగా ఉంద‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఏపీలో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు నామినేషన్ల ప్రక్రియ నుండి పోలింగ్ వరకు ఏకపక్షంగా సాగాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. 
 
అధికార వైయస్సార్ కాంగ్రెస్ దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రలోభాలతో ఎన్నికల ప్రక్రియ గడిచింద‌ని, ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ కూడా ఏకపక్షమే అని విమర్శించారు. పోలింగ్ కు ముందు కనీసం 4 వారాలు ఎన్నికల కోడ్ అమలులో ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఖాతరు చేయలేద‌ని, ఈ ఎన్నికలను రద్దు చేయాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింద‌ని చెప్పారు. హైకోర్టు తీర్పుతో ప్రజాస్వామ్యం ఎలా మనగలుగుతుంద‌ని రామకృష్ణ ప్ర‌శ్నించారు.
 

సంబంధిత వార్తలు

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments