Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ ఎంపీలు.. మంత్రులు రాజీనామా చేస్తే గంటలో ప్రత్యేక హోదా : సీపీఐ

Webdunia
సోమవారం, 3 ఆగస్టు 2015 (12:45 IST)
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామా చేస్తే గంటలో ప్రత్యేక హోదా వస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు.
 
తాము రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వస్తుందంటే తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు టీడీపీ రాజమండ్రి ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్ అన్నారు. అయితే, బెదింపులకు కేంద్రం తలొగ్గే ప్రసక్తే లేదని, ఆ పరిస్థితిలో కేంద్రం లేదని ఆయనే సమాధానిచ్చారు.
 
దీనిపై రామకృష్ణ సోమవారం మాట్లాడుతూ ఎంపీలు రాజీనామా చేస్తే గంటలో ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందన్నారు. పార్లమెంటులో పదిరూపాయలకే బిర్యానీ తింటున్న ఎంపీలు రాష్ట్రాన్ని పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 11న రాష్ట్ర బంద్‌ చేపట్టనున్నట్లు రామకృష్ణ తెలిపారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments