Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరమానందయ్య శిష్యుల కథలా టీడీపీ పాలన : నారాయణ

Webdunia
మంగళవారం, 31 మార్చి 2015 (15:32 IST)
రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ పాలన పరమానందయ్య శిష్యుల కథలా ఉందని సీపీఐ జాతీయ కమిటీ సభ్యుడు కె నారాయణ విమర్శించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి పట్టణమంత కూడా లేని సింగపూర్‌కు చంద్రబాబు తరచుగా ఎందుకు వెళుతున్నారో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.
 
సింగపూర్‌కు కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా తరహాలోనే చంద్రబాబు కూడా విమానాల్లో చక్కర్లు కొడుతున్నారని... చివరకు మాల్యాకు పట్టిన గతే చంద్రబాబుకు కూడా పడుతుందేమో అని అన్నారు. 
 
ఇకపోతే.. టీడీపీ పాలన పరమానందయ్య శిష్యుల కథలా తయారైందని విమర్శించారు. రుణమాఫీ అమలు చేసి చెట్టుకింద పాలించినా ఎంతో బాగుంటుందని... పెద్దపెద్ద భవనాల్లో పాలన చేయడం వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments