Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సిపిఐ నేత లేఖ..ఏం రాశారో తెలుసా?

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (18:55 IST)
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. కరోనా ఉధృతి నేపథ్యంలో ఖైదీలను పెరోల్‌పై, ముద్దాయిలను బెయిల్‌పైన‌ విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాల‌ని కోరారు.

ఏపీలో కరోనా వైరస్ జైళ్లకు కూడా వ్యాపించ‌డంతో పాటు పలు జైళ్లలో ఖైదీలకు, సిబ్బందికి కరోనా సోకింద‌న్నారు. ఒక్క కడప జైల్లోనే 395 మందికి ఖైదీలకు కరోనా సోకినట్లు తెలుస్తోంద‌ని పేర్కొన్నారు.

న్యాయ పరిధికి లోబడి ఖైదీలను విడుదల చేయాలని ఇప్ప‌టికే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరినప్పటికీ స్పందన లేద‌ని తెలిపారు.

ఖైదీల ఆరోగ్య పరిస్థితులపై వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నార‌ని ఈ నేప‌ధ్యంలో త‌న లేఖ‌పై ఆలోచ‌న చేయాల‌ని రామకృష్ణ విజ్ఞ‌ప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments