Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సిపిఐ నేత లేఖ..ఏం రాశారో తెలుసా?

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (18:55 IST)
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. కరోనా ఉధృతి నేపథ్యంలో ఖైదీలను పెరోల్‌పై, ముద్దాయిలను బెయిల్‌పైన‌ విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాల‌ని కోరారు.

ఏపీలో కరోనా వైరస్ జైళ్లకు కూడా వ్యాపించ‌డంతో పాటు పలు జైళ్లలో ఖైదీలకు, సిబ్బందికి కరోనా సోకింద‌న్నారు. ఒక్క కడప జైల్లోనే 395 మందికి ఖైదీలకు కరోనా సోకినట్లు తెలుస్తోంద‌ని పేర్కొన్నారు.

న్యాయ పరిధికి లోబడి ఖైదీలను విడుదల చేయాలని ఇప్ప‌టికే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరినప్పటికీ స్పందన లేద‌ని తెలిపారు.

ఖైదీల ఆరోగ్య పరిస్థితులపై వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నార‌ని ఈ నేప‌ధ్యంలో త‌న లేఖ‌పై ఆలోచ‌న చేయాల‌ని రామకృష్ణ విజ్ఞ‌ప్తి చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments